గద్వాల మండలములో యూరియా నిల్వలు రైతులకు యాసంగి పంటకాలమునకు సరిపడ ఉన్నవన్నారు.
రైతు పోదరులకు విన్నపము ఏమనగా, గద్వాల PACS సొసైటీ, ఎ. ఆర్. ఎస్.K-1, ఎ.ఆర్.ఎస్.కె. -3 గ ద్వాల రైతులకు తగినన్ని, (మొదటి దఫా ఎరువులు నిల్వ పొందగలరు, రైతులు యూరియా కొరత వస్తుందని భయ పడే అవసర ము లేదని ఏ ఓ ప్రతాప్ కుమార్ తెలిపారు.తగినన్ని యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని ఉ
ఏ ఓ ప్రతాప్ కుమార్ తెలిపారు.
రైతులు గుమి, గూడి, పంట కాలమునకు అవసరమైన యూరియా సంచులు తీసుకొనగా, మొదటి దఫాలో అవసరమున్న సంచులు తీసుకొనగలరని ఏ ఓ తెలిపారు. రైతులు తప్పని సరిగా, వారి పట్టాపాస్ బుక్, ఆధార్ కార్డ్ జి రాక్సులతో రాగలరు. ఇవి కాక ప్రవేటు దుకాణములో కూడ యూరియా నిల్వలు కలవు, మీకు యూరియా కొనుకోలు పై ఎట్టి సమస్యలు ఎదురై నా,గద్వాల మండల వ్యపామాధికారిని సంప్రదించ గలరు.ఇంకా అదనపు సమాచారం కోసం
మండలవ్యవసాయా దికారిని ఈ ఫోన్ నెంబర్ పై సంప్రదించగలరు.
8977745659
గద్వాల :రైతులకు యూరియా నిల్వలు సరిపడు ఉన్నవని గద్వాల మండల వ్యవసాయాదికారి ప్రతాప్ కుమార్ తెలిపారు.
Related Posts
ప్రజలు దేవుడి తర్వాత డాక్టర్ల ను దేవుడి సమానంగ భావిస్తారు.
ప్రజలు దేవుడు తర్వాత నమ్మేది ఒక డాక్టర్లు దేవుడిగా భావించి … ప్రతి ఒక్క విద్యార్థి సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలను అందించాలి. మెడికల్ ఎంబిబిఎస్ 2025-2026 వైట్ కోర్ట్ పంపిణీ కార్యక్రమానికి పాల్గొన్న ఎమ్మెల్యే గారు ఈరోజు గద్వాల జిల్లా…
ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లా గణిత టాలెంట్ టెస్ట్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు.
తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో, కేజీబీవీ లలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ ను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గద్వాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జిల్లా అడిషనల్…

