గద్వాల అభివృద్ధికి గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మకు వినతిపత్రం ఇచ్చిన సినియర్ సిటీజన్ ఫోరం అధ్యక్షులు మోహన్ రావ్…

సాగునీటి అన్యాయం, చేనేత సంక్షోభం, పర్యాటక అవకాశాలపై సీనియర్ సిటిజన్ ఫోరమ్ డిమాండ్లుగద్వాల ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యలు, చేనేత రంగ సంక్షోభం, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సీనియర్ సిటిజన్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మోహన్ రావు…

రక్తదానంతో ప్రాణ దానం – సంగాల అయ్యపు రెడ్డి..

గద్వాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నందు ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్…

గ్రామపంచాయతీ 2వ విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు.

గ్రామపంచాయతీ 2వ విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఎన్నికల సాధారణ…

Other Story