గద్వాల అభివృద్ధికి గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మకు వినతిపత్రం ఇచ్చిన సినియర్ సిటీజన్ ఫోరం అధ్యక్షులు మోహన్ రావ్…

సాగునీటి అన్యాయం, చేనేత సంక్షోభం, పర్యాటక అవకాశాలపై సీనియర్ సిటిజన్ ఫోరమ్ డిమాండ్లుగద్వాల ప్రాంత అభివృద్ధి, సాగునీటి సమస్యలు, చేనేత రంగ సంక్షోభం, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సీనియర్ సిటిజన్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మోహన్ రావు…

అభివృద్ధికి కోటాను కోట్లు ఇస్తే..అందరించని ఓటర్లు

*అభివృద్ధికి కోటాను కోట్లు ఇస్తే.. పరువు తీశారు* *మొగిలిగిద్దలో చేతులారా “చెయ్యి” కాల్చుకున్నారా..?* *సీఎం వచ్చినా.. ప్రగతి వెలుగులు తెచ్చినా..?* *కాంగ్రెస్ ను జోకొట్టి.. బిఆర్ఎస్ కు జైకొట్టిన జనం..* *అభ్యర్థి ఎంపిక లోపమే కారణమా..?* *నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామాన్ని కోల్పోయిన…

రక్తదానంతో ప్రాణ దానం – సంగాల అయ్యపు రెడ్డి..

గద్వాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నందు ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్…

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి తో కొద్దిసేపు సమావేశమయ్యారు.

. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారు వివరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

గ్రామపంచాయతీ 2వ విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు.

గ్రామపంచాయతీ 2వ విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఎన్నికల సాధారణ…

మున్సిపాలిటీల పరిధిలో 151.92 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన

వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు (ఎం), అమరచింత ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు. 121.92 కోట్ల రూపాయలతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం.…

భద్రతా దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి…

గద్వాల, డిసెంబర్ 01: సరిహద్దు భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు భద్రతా దళాలకు శుభాభినందనలు తెలియజేశారు. ధైర్యం, అంకిత భావం, నిబద్ధతతో దేశానికి రక్షణ కవచంలా ఆరు దశాబ్దాలుగా అసాధారణ సేవలు…

Other Story