తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి నరేంద్ర మోదీ నీ ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి…
గద్వాల, డిసెంబర్ 03: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి…

