పల్లెల్లో కొత్త పాలకుల శుభారంభం

నేడే ప్రమాణ స్వీకారం ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు హార్థిక శుభాకాంక్షలు గద్వాల::పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాను. గద్వాల జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీల్లో సోమవారం కొత్త సర్పంచ్ లు, ఉప…

పల్లెల్లో కొత్త పాలకుల శుభారంభం

నేడే ప్రమాణ స్వీకారం ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు హార్థిక శుభాకాంక్షలు గద్వాల::పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాను. గద్వాల జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయతీల్లో సోమవారం కొత్త సర్పంచ్ లు, ఉప…

అభివృద్ధికి కోటాను కోట్లు ఇస్తే..అందరించని ఓటర్లు

*అభివృద్ధికి కోటాను కోట్లు ఇస్తే.. పరువు తీశారు* *మొగిలిగిద్దలో చేతులారా “చెయ్యి” కాల్చుకున్నారా..?* *సీఎం వచ్చినా.. ప్రగతి వెలుగులు తెచ్చినా..?* *కాంగ్రెస్ ను జోకొట్టి.. బిఆర్ఎస్ కు జైకొట్టిన జనం..* *అభ్యర్థి ఎంపిక లోపమే కారణమా..?* *నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామాన్ని కోల్పోయిన…

రక్తదానంతో ప్రాణ దానం – సంగాల అయ్యపు రెడ్డి..

గద్వాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నందు ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్…

విదేశీ విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గద్వాలలోని టి.జి.బి.సి స్టడీ సర్కిల్ నందు ఉచిత కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు టి.జి.బి.సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు

విదేశీ విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గద్వాలలోని టి.జి.బి.సి స్టడీ సర్కిల్ నందు ఉచిత కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు టి.జి.బి.సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యతో పాటు స్కాలర్ షిప్ పొందేందుకు IELTS…

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి తో కొద్దిసేపు సమావేశమయ్యారు.

. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి గారు వివరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

గ్రామపంచాయతీ 2వ విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు.

గ్రామపంచాయతీ 2వ విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఎన్నికల సాధారణ…

‘విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి పరారీలో ఉన్న నేరస్థులు బ్యాంకులకు రూ. 57,000 కోట్లు బాకీ ఉన్నారు’: పార్లమెంట్‌లో 15 మంది జాబితాను కేంద్రం వెల్లడించింది.

5 మంది పరారీలో ఉన్న నేరస్థులు 2025 అక్టోబర్ 31 వరకు బ్యాంకులకు రూ.26,645 కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. న్యూఢిల్లీ: సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా, అక్టోబర్…

శ్రీలంక అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి, తుఫాను తర్వాత ఆప్ సాగర్ బంధు కింద మద్దతు

ప్రతిస్పందనగా, అధ్యక్షుడు అనుర కుమార్ దిస్సానాయకే విపత్తు నేపథ్యంలో భారతదేశం అందించిన సహాయానికి తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు మరియు సహాయ చర్యలను వేగంగా చేపట్టడాన్ని అభినందించారు.దిత్వా తుఫాను వినాశకరమైన ప్రభావాల మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీలంక అధ్యక్షుడు అనుర…

Other Story